Andhra News: పెట్రోలు, డీజిల్ పై ఏపీలోనే భారీగా పన్నులు

  రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ పై భారీగా పన్నుల బాదేస్తున్నారు. ధరల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని మించి రాష్ట్ర పన్నులు వేస్తోంది. 2020-21లో ఏడాది కాలంలో వచ్చిన రాబడి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల్లోనే సమకూరిందంటనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

Published : 06 May 2022 13:55 IST
Tags :

మరిన్ని