CM Jagan: రైతులకు సబ్సిడీపై 3 వేల ట్రాక్టర్లు అందిస్తాం: సీఎం జగన్
వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్ఏఓ చాంఫియన్ అవార్డుకు ఎంపికవడంపై వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు. అనంతరం రైతుభరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి అంశాలపై చర్చించారు.
Published : 06 May 2022 20:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్