CM Jagan: రైతులకు సబ్సిడీపై 3 వేల ట్రాక్టర్లు అందిస్తాం: సీఎం జగన్‌

వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ చాంఫియన్ అవార్డుకు ఎంపికవడంపై వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు. అనంతరం రైతుభరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి అంశాలపై చర్చించారు.

Published : 06 May 2022 20:35 IST
Tags :

మరిన్ని