Krishna River: కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాల వాటా యథాతథం
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో వాటా యాథాతథంగానే కొనసాగనుంది. చెరిసగం కావాలని పట్టుబట్టిన తెలంగాణ.. 66:34 నిష్పత్తిని తాము తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
Published : 07 May 2022 10:06 IST
Tags :