Andhra news: రాజశేఖర్‌రెడ్డి ఆశయానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నారు: రామకృష్ణ

దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయమైన రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి తనయుడు జగన్మోహన్ రెడ్డి మంగళం పలికేందుకు సిద్ధమయ్యారుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయాలనే సీఎం జగన్‌ నిర్ణయం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Published : 07 May 2022 14:18 IST

దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయమైన రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి తనయుడు జగన్మోహన్ రెడ్డి మంగళం పలికేందుకు సిద్ధమయ్యారుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయాలనే సీఎం జగన్‌ నిర్ణయం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని