Telangana News: కాన్వాయ్‌ను ఆపి రైతుతో ముచ్చటించిన మంత్రి జగదీశ్‌ రెడ్డి

సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్‌ రెడ్డి తన కాన్వాయిని ఆపి రైతుతో ముచ్చటించారు. మహబూబాబాద్‌కు వెళ్లిన మంత్రి తిరిగి వస్తుండగా.. నూతనకల్  మండలం ఎర్రపాడు వద్ద పొలం నుంచి వస్తున్న రైతుని గమనించి కారుని ఆపారు. ఈ సందర్భంలో మంత్రి, రైతు మధ్య ఆక్తికర సంభాషణ జరిగింది.

Published : 07 May 2022 14:57 IST

Tags :

మరిన్ని