Andhrapradesh news: ఆ పుస్తకం తెదేపా వారికే వర్తిస్తుంది: హోంమంత్రి వనిత

తేదేపా నాయకులు విడుదల చేసిన పుస్తకం వారికే వర్తిస్తుందని హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. ‘ఊరికో ఉన్మాది అని చెప్పి మమ్మల్ని నిందిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు’ అన్నారు. 

Published : 07 May 2022 15:27 IST
Tags :

మరిన్ని