Vizag: విశాఖ నుంచి తరలిపోతున్న ఐటీ పరిశ్రమలు..
రాష్ట్రంలో ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న విశాఖ నుంచి ఐటీ కంపెనీలు తరలివెళ్తున్నాయి. ఇప్పటికే ఐబీఎం కంపెనీ ఐటీ హిల్స్ నుంచి వెళ్లిపోగా మరికొన్ని కంపెనీలు అదే బాట పడుతున్నాయి. స్టార్టప్ విలేజ్ లో కొన్ని కంపెనీలు మాత్రమే మిగిలిపోయాయి. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పరిశ్రమల నిర్వాహకులు కోరుతున్నారు.
Published : 07 May 2022 17:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు