Vizag: విశాఖ నుంచి తరలిపోతున్న ఐటీ పరిశ్రమలు..

రాష్ట్రంలో ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న విశాఖ నుంచి ఐటీ కంపెనీలు తరలివెళ్తున్నాయి. ఇప్పటికే ఐబీఎం కంపెనీ ఐటీ హిల్స్ నుంచి వెళ్లిపోగా మరికొన్ని కంపెనీలు అదే బాట పడుతున్నాయి. స్టార్టప్ విలేజ్ లో కొన్ని కంపెనీలు మాత్రమే మిగిలిపోయాయి. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పరిశ్రమల నిర్వాహకులు కోరుతున్నారు.

Published : 07 May 2022 17:55 IST
Tags :

మరిన్ని