Crime news: తమిళనాట మరో ‘జై భీమ్’ ఉదంతం!
తమిళనాడులో జై భీమ్ సినిమాను తలిపించేలా కస్టడీలో నిందితుడి అనుమానస్పద మృతి కేసులో ఇద్దరు పోలీసులను సీబీసీఐడీ అరెస్టు చేసింది. వ్యక్తి మృతికి పోలీసులే కారణమని నిర్ధారించింది. ఇందుకు కారణమైన స్టేషన్ లోని రైటర్, గార్డులకు సంకెళ్లు వేసింది. ఏప్రిల్ 20న జరిగిన ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించగా సీబీ సీఐడీ విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.
Published : 07 May 2022 22:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?