Vizag: విశాఖ ఎల్జీపాలిమర్స్‌ దుర్ఘటనకు రెండేళ్లు!

విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు రెండేళ్లు పూర్తయినా ఇంకా ఆ పీడకల స్థానికులను వెంటాడుతూనే ఉంది. బాధితులకు మెరుగైన వైద్యం కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామన్న పాలకుల మాటలు కార్యరూపం దాల్చలేదు. రెండేళ్లయినా ఇంకా తమకు పరిహారం అందలేదని కొందరు మృతుల కుటుంబీకులు వాపోతున్నారు.

Published : 07 May 2022 22:34 IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు రెండేళ్లు పూర్తయినా ఇంకా ఆ పీడకల స్థానికులను వెంటాడుతూనే ఉంది. బాధితులకు మెరుగైన వైద్యం కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామన్న పాలకుల మాటలు కార్యరూపం దాల్చలేదు. రెండేళ్లయినా ఇంకా తమకు పరిహారం అందలేదని కొందరు మృతుల కుటుంబీకులు వాపోతున్నారు.

Tags :

మరిన్ని