Andhra News: మాతృమూర్తిపై ప్రేమతో అమ్మ దేవస్థానం..!

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సనపల శ్రావణ్ కుమార్.. కోట్లాది రూపాయల వ్యయంతో అమ్మ దేవస్థానాన్ని ఏక క్రిష్ణశిలతో నిర్మించేందుకు సంకల్పించారు. ప్రత్యక్ష దైవంలాంటి అమ్మకు కోవెల ఉండాలని ఆయన ఈ పనికి శ్రీకారం చుట్టారు.

Published : 08 May 2022 10:24 IST

Tags :

మరిన్ని