Viral Video: వంతెనపై నిలిచిన రైలు.. ఇంజిన్‌ ప్రారంభించేందుకు లోకో పైలట్ సాహసం

అనవసరంగా చైను లాగడం వల్ల నడి వంతెనపై నిలిచిపోయిన ఓ రైలును మళ్లీ ప్రారంభించేందుకు లోకో పైలట్ ప్రాణాలను పణంగా పెట్టిన ఘటన బిహార్‌లో జరిగింది. ఛప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు.. ఎమర్జెన్సీ చైన్ లాగడంతో ముంబయికి 80 కిలోమీటర్ల దూరంలోని ఓ వంతెనపై రైలు నిలిచిపోయింది.

Published : 08 May 2022 10:51 IST
Tags :

మరిన్ని