Telangana News: కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రజల ఆస్తులను అమ్ముతోంది: కేటీఆర్

కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రజల ఆస్తులను అమ్ముతోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ట్విటర్  వేదికంగా 'ఆస్క్  కేటీఆర్ ' హ్యాష్ ట్యాగ్‌తో చేపట్టిన చర్చాగోష్టిలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Published : 08 May 2022 15:22 IST

కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రజల ఆస్తులను అమ్ముతోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ట్విటర్  వేదికంగా 'ఆస్క్  కేటీఆర్ ' హ్యాష్ ట్యాగ్‌తో చేపట్టిన చర్చాగోష్టిలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Tags :

మరిన్ని