KA Paul: తెరాస నన్ను చంపాలని చూస్తోంది: కేఏ పాల్‌

తెరాస తనను చంపించడానికి ప్రయత్నిస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 2005లో తన పీస్ మిషన్ ను రద్దు చేయించి లక్షలాది మంది పొట్ట కొట్టారని ఆరోపించారు.

Published : 08 May 2022 20:05 IST

Tags :

మరిన్ని