Andhra news: సబ్స్టేషన్లో విద్యుదాఘాతం.. చెలరేగిన మంటలు
గుంటూరు జిల్లా తాడికొండ అడ్డురోడ్డులోని 220 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్లో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగాయి. నిప్పురవ్వలు చెలరేగి ఎండిన గడ్డిమొక్కలపై పడటంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Published : 08 May 2022 20:50 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!