Delhi: ప్రధాని సంగ్రహాలయాన్ని ఓ సారి చూసొద్దామా..?

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని... మరెన్నో విజయాలు అందుకుని...నేడు భారతదేశం శక్తిమంతంగా తయారైంది. కరోనా కష్ట కాలంలోనూ...రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉద్రిక్తతల్లోనూ ప్రపంచ దేశాలు...భారత్ వైపే ఆశగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతి నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో "ప్రధాని సంగ్రహాలయం" మ్యూజియం...అందుబాటులోకి తీసుకువచ్చింది. దానిని మనమూ ఓ సారి చూసొద్దామా..?

Published : 08 May 2022 22:38 IST

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని... మరెన్నో విజయాలు అందుకుని...నేడు భారతదేశం శక్తిమంతంగా తయారైంది. కరోనా కష్ట కాలంలోనూ...రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉద్రిక్తతల్లోనూ ప్రపంచ దేశాలు...భారత్ వైపే ఆశగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతి నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో "ప్రధాని సంగ్రహాలయం" మ్యూజియం...అందుబాటులోకి తీసుకువచ్చింది. దానిని మనమూ ఓ సారి చూసొద్దామా..?

Tags :

మరిన్ని