Delhi: ప్రధాని సంగ్రహాలయాన్ని ఓ సారి చూసొద్దామా..?
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని... మరెన్నో విజయాలు అందుకుని...నేడు భారతదేశం శక్తిమంతంగా తయారైంది. కరోనా కష్ట కాలంలోనూ...రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉద్రిక్తతల్లోనూ ప్రపంచ దేశాలు...భారత్ వైపే ఆశగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతి నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో "ప్రధాని సంగ్రహాలయం" మ్యూజియం...అందుబాటులోకి తీసుకువచ్చింది. దానిని మనమూ ఓ సారి చూసొద్దామా..?
Published : 08 May 2022 22:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!