Crime news: 1,900 కిలోల వెండి ఇటుకలు, ఆభరణాలు స్వాధీనం..

ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న1,200 కేజీల వెండి ఇటుకలు, ఆభరణాలను రాజస్థాన్ ఉదయ్‌పూర్‌ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్న ప్రైవేట్ బస్సులో తనిఖీలు చేపట్టారు. 450 కిలోల వెండి ఇటుకలు,772 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఆగ్రా నుంచి గుజరాత్ కు వెళ్తున్న మరోప్రైవేటు బస్సులోనూ700 కిలోల వెండిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 09 May 2022 13:02 IST

ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న1,200 కేజీల వెండి ఇటుకలు, ఆభరణాలను రాజస్థాన్ ఉదయ్‌పూర్‌ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్న ప్రైవేట్ బస్సులో తనిఖీలు చేపట్టారు. 450 కిలోల వెండి ఇటుకలు,772 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఆగ్రా నుంచి గుజరాత్ కు వెళ్తున్న మరోప్రైవేటు బస్సులోనూ700 కిలోల వెండిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

మరిన్ని