Crime news: 1,900 కిలోల వెండి ఇటుకలు, ఆభరణాలు స్వాధీనం..
ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న1,200 కేజీల వెండి ఇటుకలు, ఆభరణాలను రాజస్థాన్ ఉదయ్పూర్ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్న ప్రైవేట్ బస్సులో తనిఖీలు చేపట్టారు. 450 కిలోల వెండి ఇటుకలు,772 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఆగ్రా నుంచి గుజరాత్ కు వెళ్తున్న మరోప్రైవేటు బస్సులోనూ700 కిలోల వెండిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Published : 09 May 2022 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో