Prakasam: మంత్రి ఆదిమూలపు సురేశ్‌ నా పొలం ఆక్రమించుకున్నారు: మహిళ ఆవేదన

మంత్రి ఆదిమూలపు సురేశ్ తన స్థలం ఆక్రమించారంటూ ప్రకాశం జిల్లా దర్శిలో ఏర్పాటుచేసిన స్పందనలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. 'స్పందన' కార్యక్రమంలో కలెక్టర్ దినేశ్ కుమార్, ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు.. దరిమడుగుకు చెందిన రంగలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. 

Published : 09 May 2022 15:23 IST

Tags :

మరిన్ని