KTR: పాలమూరు పచ్చబడితే..వాళ్ల కళ్లు ఎర్రబడుతున్నాయ్‌: కేటీఆర్‌

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చెరువులు నిండుతుంటే కొంత మంది గుండెలు మండుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నారాయణ్‌పేట్‌ జిల్లాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు.

Published : 09 May 2022 15:28 IST
Tags :

మరిన్ని