Crime news: మద్యానికి బానిసై వేధిస్తున్నాడని.. కొడుకుని హతమార్చిన తండ్రి..
మద్యానికి బానిసై వేధింపులకు గురి చేస్తున్న కుమారుడిని కన్నతండ్రి హతమార్చిన ఘటన నెల్లూరులోని జనార్ధన్ రెడ్డి కాలనీలో జరిగింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, శ్మశానం వద్దే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు నవాబుపేట సీఐ సుబ్బారావు వెల్లడించారు.
Published : 09 May 2022 19:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్