Srilanka: శ్రీలంక వ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ
ఆర్థిక, రాజకీయ సంక్షోభం గుప్పిట చిక్కుకున్న శ్రీలంకలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. శ్రీలంకలో అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారుల దాడిలో ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పంటించారు. ఆందోళనకారులపై అధికార పార్టీ అనుకూల వర్గాలు చేసిన దాడిలో 130 మంది గాయపడ్డారు.
Published : 09 May 2022 22:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ