Harish rao: మహబూబాబాద్‌లో జిల్లా ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్‌రావు

మహబూబాబాద్‌లో జిల్లా ఆసుపత్రికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Published : 10 May 2022 13:05 IST

మహబూబాబాద్‌లో జిల్లా ఆసుపత్రికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని