KTR: మా వాళ్లు ఏ ఊరెళ్తే..ఆ ఊరు మునిగిపోతోంది: కేటీఆర్‌

చాలా ఏళ్ల తర్వాత సొంత ఊరు పోసాన్‌పల్లి రావడం చాలా ఆనందంగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నాన్నమ్మ ఊర్లో ఒక బడి, అమ్మమ్మ ఊర్లో ఒక బడి కట్టాలని గతంలోనే నిర్ణయించుకున్నానని చెప్పారు.

Published : 10 May 2022 15:49 IST

చాలా ఏళ్ల తర్వాత సొంత ఊరు పోసాన్‌పల్లి రావడం చాలా ఆనందంగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నాన్నమ్మ ఊర్లో ఒక బడి, అమ్మమ్మ ఊర్లో ఒక బడి కట్టాలని గతంలోనే నిర్ణయించుకున్నానని చెప్పారు.

Tags :

మరిన్ని