Telangana News: అధికారులపై పెట్రోల్‌ పిచికారీ చేసిన యువకుడు..

తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలంలోని తుంగూరులో అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు. దారి వివాదం దృష్ట్యా గ్రామానికి వచ్చిన అధికారులపై పెట్రోల్‌తో పిచికారీ చేశాడు. ఈ క్రమంలో నిప్పంటుకోవడంతో ఓ అధికారికి గాయాలయ్యాయి. 

Published : 10 May 2022 16:41 IST

Telangana News: అధికారులపై పెట్రోల్‌ పిచికారీ చేసిన యువకుడు..

Tags :

మరిన్ని