Telangana News: అధికారులపై పెట్రోల్ పిచికారీ చేసిన యువకుడు..
తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరులో అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్తో దాడికి పాల్పడ్డాడు. దారి వివాదం దృష్ట్యా గ్రామానికి వచ్చిన అధికారులపై పెట్రోల్తో పిచికారీ చేశాడు. ఈ క్రమంలో నిప్పంటుకోవడంతో ఓ అధికారికి గాయాలయ్యాయి.
Published : 10 May 2022 16:41 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM