Pakistan: రూ.30 వేల కోట్లు చెల్లించండి.. లేకుంటే కంపెనీలు మూసేస్తాం..: చైనా పరిశ్రమలు
చైనా కంపెనీలు పాకిస్థాన్కు గట్టి హెచ్చరికలు జారీచేశాయి. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా చేపట్టిన పనులకు రూ.30 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశాయి. చెల్లించని పక్షంలో పాకిస్తాన్లో తమ కంపెనీలను మూసివేస్తామని తేల్చిచెప్పాయి. ఈ అంశంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టిసారించారని, నెల రోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ పాక్ అషామ్ ఇక్బాల్ ఇచ్చారు.
Published : 10 May 2022 17:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు