Andhra news: రూ. కోటి విలువైన మొబైల్స్‌ స్వాధీనం

యాపిల్  ఫోన్లను అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన 64 ఐఫోన్లతో కలిపి మొత్తం 203 సెల్ ఫోన్లను, రూ.46,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Published : 10 May 2022 22:15 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు