Crime news: ఆడవాళ్లే లక్ష్యం.. రూ.10 కోట్లు కొట్టెశాడు..
రాజమండ్రి కుర్రాడు బుద్దిగానే చదువుకుని, బీటెక్ కాగానే హైదరాబాద్ వచ్చాడు. ఉద్యోగంలోకి చేరాక గుర్రపు పందేలు, క్రికెట్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. చివరకు మోసాలు చేసేంతగా దిగజారాడు. ఆరేళ్ల సమయంలో వెయ్యి మంది అమ్మాయిలు, గృహిణులు, వితంతువులను మోసగించి రూ.10 కోట్ల మేర కొట్టేశాడు.
Published : 11 May 2022 09:28 IST
Tags :