Medak: మహిళా సంఘాలకు చెందిన రూ.1.15కోట్లు వీఏవో స్వాహా!
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామలో మహిళా సంఘాల డబ్బుల అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. గ్రామంలో 34 సంఘాలకు చెందిన మహిళలు ప్రతి నెలా రుణాలు, పొదుపు రూపంలో చెల్లిస్తున్న డబ్బులను వీఏవో ప్రవీణ రూ. 1.15కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు.
Published : 11 May 2022 13:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?