Hyderabad News: మలక్‌పేట యశోదా నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు గ్రీన్‌ఛానల్‌

నగరంలోని మలక్‌పేట యశోదా ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి ఈ ఉదయం 10గంటల నుంచి 10.30గంటల వరకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌కి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్‌కు బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అవయవ దానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. విజయకుమార్‌ గుండెను అపోలోలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చనున్నారు.

Published : 11 May 2022 15:39 IST
Tags :

మరిన్ని