Telangana: సీఎం దత్తత గ్రామంలో రసాభాస

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నిర్వహించిన గ్రామసభకు తరలివచ్చిన గ్రామస్థులు అధికారుల ముందు ఆందోళనకు దిగారు.

Published : 11 May 2022 16:34 IST
Tags :

మరిన్ని