Andhra news: రైతులను నిండా ముంచిన అసని తుపాను..

కోతకొచ్చిన పైరు నేలవాలింది. తుపాను రాకముందే కళ్లాల్లో పోగేసిన పంట వర్షార్పణమైంది. కాస్తోకూస్తో చేతికొచ్చినా.. పెట్టుబడి ఖర్చూలూ దక్కేలాలేవు. గోదావరి జిల్లాల్లో వరి రైతులను అసని తుపాను నిండా ముంచింది. ఆరుగాలం శ్రమిస్తే ఒక్క వర్షం మొత్తం ఊడ్చేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 12 May 2022 09:29 IST

కోతకొచ్చిన పైరు నేలవాలింది. తుపాను రాకముందే కళ్లాల్లో పోగేసిన పంట వర్షార్పణమైంది. కాస్తోకూస్తో చేతికొచ్చినా.. పెట్టుబడి ఖర్చూలూ దక్కేలాలేవు. గోదావరి జిల్లాల్లో వరి రైతులను అసని తుపాను నిండా ముంచింది. ఆరుగాలం శ్రమిస్తే ఒక్క వర్షం మొత్తం ఊడ్చేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని