Andhra news: రైతులను నిండా ముంచిన అసని తుపాను..
కోతకొచ్చిన పైరు నేలవాలింది. తుపాను రాకముందే కళ్లాల్లో పోగేసిన పంట వర్షార్పణమైంది. కాస్తోకూస్తో చేతికొచ్చినా.. పెట్టుబడి ఖర్చూలూ దక్కేలాలేవు. గోదావరి జిల్లాల్లో వరి రైతులను అసని తుపాను నిండా ముంచింది. ఆరుగాలం శ్రమిస్తే ఒక్క వర్షం మొత్తం ఊడ్చేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published : 12 May 2022 09:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!