Andhra news: పీఆర్సీ హామీలపై ప్రభుత్వం మరో మెలిక..
పీఆర్సీ హామీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. పదవీ విరమణ తర్వాతే బకాయిలు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఐఆర్ రికవరీ నిలిపివేస్తామంటూ చిన్నపాటి ఊరట కలిగించింది. మొత్తం ఎనిమిది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలకూ పీఆర్సీ వర్తిస్తుందని ప్రకటించింది.
Published : 12 May 2022 09:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM