Chandrababu: వైకాపా అరాచకాలపై పోరాడేందుకు అందరూ ఏకం కావాలి..: చంద్రబాబు
వైకాపా అరాచకాల నుంచి కాపాడుకునేందుకు గ్రామగ్రామాలూ ఏకం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఛార్జీలు వసూలు చేస్తున్న జగన్ ప్రజలు కష్టాల్లో ఉంటే తాను పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
Published : 12 May 2022 10:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట