Telangana news: ఇసుక అక్రమ రవాణా కోసం నది మధ్యలో వారధే నిర్మించారు..

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ నదిలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఏకంగా నది మధ్యలో వారధి నిర్మించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమార్కుల చర్యలకు అధికారులు అడ్డుకట్ట వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Published : 12 May 2022 10:31 IST

Tags :

మరిన్ని