Karimnagar: కరీంనగర్లో 24 కూడళ్లలో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ..
కరీంనగర్లో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ మూలంగా ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. రోడ్లు, కూడళ్లను సుందరీకరించినప్పటికీ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన దృష్టి పెట్టిన నగరపాలక సంస్థ పోలీస్ శాఖతో కలిసి ప్రణాళికలు రచించింది. ట్రాఫిక్ ఎక్కవగా ఉండే 24 కూడళ్లలో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు సిద్ధమైంది.
Published : 12 May 2022 11:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?