Karimnagar: కరీంనగర్‌లో 24 కూడళ్లలో అధునాతన సిగ్నలింగ్‌ వ్యవస్థ..

కరీంనగర్‌లో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ మూలంగా ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. రోడ్లు, కూడళ్లను సుందరీకరించినప్పటికీ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన దృష్టి పెట్టిన నగరపాలక సంస్థ పోలీస్ శాఖతో కలిసి ప్రణాళికలు రచించింది. ట్రాఫిక్ ఎక్కవగా ఉండే 24 కూడళ్లలో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు సిద్ధమైంది.

Published : 12 May 2022 11:22 IST

Tags :

మరిన్ని