Bandi Sanjay: కేంద్ర పథకాలను తెలంగాణలో కేసీఆర్‌ అడ్డుకుంటున్నారు: బండి

తెరాస, కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకున్న ఆయన రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్నారు.

Published : 12 May 2022 15:38 IST

Tags :

మరిన్ని