Uttar Pradesh: మసీదులో సర్వే చేయాల్సిందే: జిల్లా కోర్టు
ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు-శృంగార్ గౌరీ ఆలయ ప్రాంగణంలో సర్వే నిర్వహించాల్సిందేనని జిల్లా కోర్టు స్పష్టంచేసింది. సర్వే కమిషనర్ ను మార్చాలన్న ముస్లిం పెద్దల పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈనెల 17లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించింది.
Published : 12 May 2022 17:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు