Uttar Pradesh: మసీదులో సర్వే చేయాల్సిందే: జిల్లా కోర్టు

ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు-శృంగార్ గౌరీ ఆలయ ప్రాంగణంలో సర్వే నిర్వహించాల్సిందేనని జిల్లా కోర్టు స్పష్టంచేసింది. సర్వే కమిషనర్ ను మార్చాలన్న ముస్లిం పెద్దల పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈనెల 17లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించింది.

Published : 12 May 2022 17:34 IST

Tags :

మరిన్ని