Chandrababu Naidu: ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 

Published : 12 May 2022 18:53 IST

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 

Tags :

మరిన్ని