Krishana: మానవత్వం చాటుకున్న అంగన్వాడీలు.. అంతా వారై అంతిమ సంస్కారాలు..
అనారోగ్యంతో మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తకు అయినవాళ్లున్నా దహన సంస్కారాలకు ముందుకు రాలేదు. భర్త ఉన్నా కడచూపునకూ రాలేదు. సహచర అంగన్వాడీ కార్యకర్తలే పాడె మోసి అంత్యక్రియలు పూర్తిచేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిందీ ఘటన.
Published : 13 May 2022 09:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...