Congress: ఎన్నికల వ్యూహాలకు కాంగ్రెస్ కసరత్తు..!
వచ్చే సార్వత్రిక ఎన్నికల వ్యూహరచనే లక్ష్యంగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కాంగ్రెస్ చింతన్ శిబిర్ ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు జరగనుంది. ఈ సదస్సులో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రణాళిక సహా బ్లాక్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, రాజకీయ పొత్తులపైనా చర్చించనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనా ఈ సమావేశం దృష్టి సారించుంది.
Updated : 24 Dec 2022 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్