CBI: గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్ భర్తపై సీబీఐ కేసు నమోదు...

గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్ భర్త కత్తెర సురేష్ కుమార్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. హార్వెస్ట్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వ్యవహారంలో అడ్డదారులు తొక్కారని అభియోగం మోపింది. సురేష్ కుమార్ వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Published : 13 May 2022 09:42 IST

Tags :

మరిన్ని