Andhra Politics: మోటార్లకు మీటర్లు.. రైతులకు ఉరితాళ్లు..: చంద్రబాబు
రాష్ట్రంలో వ్యవస్ధల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజూ పర్యటించిన ఆయన ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మోటర్లకు మీటర్లతో రైతులకు ఉరితాళ్లు బిగించేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ జాబ్ క్యాలెండర్ను ఏం చేశారని నిలదీశారు.
Published : 13 May 2022 09:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)