Andhra Politics: మోటార్లకు మీటర్లు.. రైతులకు ఉరితాళ్లు..: చంద్రబాబు

రాష్ట్రంలో వ్యవస్ధల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజూ పర్యటించిన ఆయన ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మోటర్లకు మీటర్లతో రైతులకు ఉరితాళ్లు బిగించేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ జాబ్ క్యాలెండర్‌ను ఏం చేశారని నిలదీశారు.

Published : 13 May 2022 09:46 IST

రాష్ట్రంలో వ్యవస్ధల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజూ పర్యటించిన ఆయన ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మోటర్లకు మీటర్లతో రైతులకు ఉరితాళ్లు బిగించేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ జాబ్ క్యాలెండర్‌ను ఏం చేశారని నిలదీశారు.

Tags :

మరిన్ని