Intermediate Exams: ఇంటర్మీడియట్ పరీక్షల్లో రోజుకో లోపం
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రోజుకో లోపం బయటపడుతోంది. గురువారం జరిగిన ఇంటర్ సెకండియర్ రాజనీతి శాస్త్రం పరీక్షలో గందరగోళం తలెత్తింది. తెలుగు, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రాల్లో 8వ ప్రశ్న వేర్వేరుగా ఇచ్చారు. రెండు మాధ్యమాల్లో ఒకే ప్రశ్నకు బదులుగా వేర్వేరుగా ఇవ్వడం విద్యార్థులను అయోమయానికి గురి చేసింది. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Published : 13 May 2022 10:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!