Telangana: 3-డీ ప్రింటింగ్ తో వైద్యసేవలు మరింత మెరుగు: కేటీఆర్
మెడికల్ ఇంప్లాంట్స్ లో 3-డీ ప్రింటింగ్ తో వైద్యసేవలు మరింత మెరుగుపర్చవచ్చని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కు చక్కటి అవకాశముందని పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన జాతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Published : 13 May 2022 12:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ