Andhra news: ఈ నీరు తాగి రోగాలు తెచ్చుకోవాలా అంటూ మహిళల ఆగ్రహం..

తాగే నీరు కలుషితమై నల్లగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు అధికారులను నిలదీశారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా తాగునీరు నల్లగా మారి సరఫరా అవుతోందని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చిన్న పల్లె మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో సరఫరా అయిన నీటిని బాటిల్ లో తీసుకుని అధికారులకు చూపించారు. ఇలాంటి నీరు తాగి రోగాలు తెచ్చుకోవాలా అంటూ నిలదీశారు.

Published : 13 May 2022 13:42 IST

తాగే నీరు కలుషితమై నల్లగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు అధికారులను నిలదీశారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా తాగునీరు నల్లగా మారి సరఫరా అవుతోందని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చిన్న పల్లె మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో సరఫరా అయిన నీటిని బాటిల్ లో తీసుకుని అధికారులకు చూపించారు. ఇలాంటి నీరు తాగి రోగాలు తెచ్చుకోవాలా అంటూ నిలదీశారు.

Tags :

మరిన్ని