Andhra news: ఈ నీరు తాగి రోగాలు తెచ్చుకోవాలా అంటూ మహిళల ఆగ్రహం..
తాగే నీరు కలుషితమై నల్లగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు అధికారులను నిలదీశారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా తాగునీరు నల్లగా మారి సరఫరా అవుతోందని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చిన్న పల్లె మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో సరఫరా అయిన నీటిని బాటిల్ లో తీసుకుని అధికారులకు చూపించారు. ఇలాంటి నీరు తాగి రోగాలు తెచ్చుకోవాలా అంటూ నిలదీశారు.
Published : 13 May 2022 13:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య