Kishan reddy: సీఎం కేసీఆర్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ సర్కార్ కు సమాధి కట్టి.... ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని భాజపా ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద రేపు జరగనున్న బహిరంగసభకు భాజపా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 13 May 2022 14:06 IST

Tags :

మరిన్ని