Andhra News: వైసీపీకి గడప గడపలో ఎదురవుతున్న నిరసన సెగ

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులకు నిరసన సెగలు తప్పడం లేదు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని వివరించేందుకు గ్రామాల్లోకి వెళ్తున్న నేతలను సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా తీర్చలేకపోయారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజాగ్రహంతో ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తామంటూ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.

Published : 13 May 2022 16:12 IST
Tags :

మరిన్ని