Anantapur: అనంతపురం జిల్లాలో.. కర్రలతో కొట్టుకున్న మహిళలు

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరులో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ జరిగింది. భూవివాదంపై పొలంలోనే ఇరు వర్గాల మహిళలు.. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. 

Published : 13 May 2022 19:11 IST

Tags :

మరిన్ని