Congress: కాంగ్రెస్‌లో సంస్కరణలు అవసరం: సోనియా గాంధీ

మోదీ ప్రభుత్వం ప్రవచించే కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన నినాదానికి అర్థం.. ప్రజల్లో చీలక తేవడం, మైనార్టీలపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడమేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పార్టీ చింతన్ శిబిర్లో ఆమె ప్రసంగించారు. 

Published : 13 May 2022 21:42 IST

మోదీ ప్రభుత్వం ప్రవచించే కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన నినాదానికి అర్థం.. ప్రజల్లో చీలక తేవడం, మైనార్టీలపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడమేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పార్టీ చింతన్ శిబిర్లో ఆమె ప్రసంగించారు. 

Tags :

మరిన్ని