CM Jagan: సీఎం జగన్ దావోస్ పర్యటనకు అనుమతి..
దావోస్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్కు సీబీఐ ప్రత్యేకకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు అధికార హోదాలో దావోస్ పర్యటనకు వెళ్లనున్నట్లు పిటిషన్ దాఖలు చేయగా, దావోస్కు వెళ్లేందుకు అనుమతినిచ్చింది.
Published : 14 May 2022 09:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?