Viral Video: కోడలికి పెళ్లి చేసిన అత్తామామ..
కరోనాతో భర్తను పోగొట్టుకున్న మహిళకు అత్తామామలే దగ్గరుండి మరో వివాహం జరిపించిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ధార్ జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి యుగ్ ప్రకాశ్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రియాంక్ తివారికి భార్య ప్రియాంక, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్ మృతితో ప్రియాంక జీవితం ఆగిపోవద్దని ఆమె అత్త, మామ మరో వ్యక్తితో అక్షయ తృతీయ రోజున వివాహం జరిపించారు.
Published : 14 May 2022 12:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు